Saturday, January 9

పర్యాటకం - రామేశ్వరం

భారతీయులలో ఆస్తికులైనవారందరికీ కాశీ తరువాత దానితో సమానమైన పవిత్రక్షేత్రం రామేశ్వరమే. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం తూర్పు అంచున ఉన్న బంగాళాఖాతం ఒడ్డున ఉంది. చెన్నై నుంచి సరాసరి రామేశ్వరం వెళ్ళే రైళ్ళు రెండు ఉన్నాయి. ఇందులో ఒకటి తిరువాయూర్‌‌ వెళతాయి. అంతేకాక తమిళనాడులోని కొన్ని ఊళ్ళనుంచి... [ఇంకా... ]