Thursday, February 11

పర్యాటకం - ముక్తినాధ్‌

ముక్తినాధ్‌ అనేది నేపాల్‌ దేశంలో వాయువ్య భాగాన, నేపాల్‌-చైనా దేశాల సరిహద్దుకు దగ్గర ఉంది. ముక్తినాధ్‌ యాత్ర విపరీతమైన శ్రమతో కూడినదే కాక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌ నుంచి ముక్తినాధ్‌ దాదాపు అయిదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ముక్తినాధ్‌ వెళ్ళేవారు సాధారణంగా ఖాట్మాండ్‌తో సంబంధం లేకుండా కేవలం ముక్తినాధ్‌ మాత్రమే వెళ్ళివస్తారు.
ముక్తినాధ్‌ వెళ్ళడానికి మనం మొదట ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌... [ఇంకా... ]