Thursday, February 11

పర్యాటకం - హరిద్వార్‌

మన దేశంలో అత్యంత పవిత్రమైన నగరాలు ఏడు ఉండేవని పురాణోక్తి. అందులో ఈ హరిద్వార్‌ కూడా ఒకటి. పురాణకాలంలో ఈ నగరం పేరు మాయాపురి. హరిద్వార్‌కు ఆనుకుని ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో హృషీకేశ్‌ ఉంది. ప్రస్తుతం ఈ రెండు జంట పట్టణాలు. గంగానది హిమాలయ పర్వత కనుమలను దాటుకుని... [ఇంకా... ]