Wednesday, April 21

పర్యాటకం - ఆలంపూర్

జోగులాంబ అనే దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలంపూర్‌ అనే ఈ ఊరు పరిపాలనాపరంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. ఇది కర్నూలు నుంచి కేవలం ముప్పై కి.మీ. దూరం. ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి ఆలంపురానికి వెళ్ళే మార్గంలో తుంగభద్రనది ఉంది. ఆలంపురానికి అక్కడ ఉన్న... [ఇంకా... ]