Monday, May 24

సంఖ్యా పర్వం - ఏకాక్షి

శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. మృత సంజీవిని విద్య తెలసిన వాడు.
బలి చక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడిగెను. అంతకంటే అధికమైన వరమును కోరుకొమ్మని బలి చెప్పెను. అప్పుడు శుక్రాచార్యుడు, "ఆ అడుగు చున్నవాడు... [ఇంకా... ]