Thursday, June 10

భరతమాత బిడ్డలు - దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

స్వాతంత్ర యోధులలో ఇతడొక ప్రముఖ ఆంద్రుడు. ఇతనిని "ఆంద్రరత్న" అని అంటారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1889లో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు అనే గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఇతని తల్లిదండ్రులు మరణించారు. అందుకని ఇతని పినతండ్రి పోషణలో విద్యావంతుడైనాడు. ఇతనికి "దుర్గాభవానమ్మ"తో చిన్న వయస్సులోనే... [ఇంకా... ]