Friday, February 20

భరతమాత బిడ్డలు - టంగుటూరి ప్రకాశం

పేరు : టంగుటూరి ప్రకాశం పంతులు.
తండ్రి పేరు : శ్రీ గోపాలకృష్ణయ్య.
తల్లి పేరు : శ్రీమతి సుబ్బమ్మ.
పుట్టిన తేది : 1872.
పుట్టిన ప్రదేశం : ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్.
చదువు : ప్లీడరు (న్యాయవాది).
గొప్పదనం : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికై పాటుపడినారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. స్వరాజ్య అనే పత్రికను స్థాపించాడు.
స్వర్గస్తుడైన తేది : 25-5-1957.

శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. [ఇంకా... ]