Thursday, May 24

వంటలు - పానీపూరీలు

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - అరకప్పు.
మైదా - అరకప్పు.
నెయ్యి - 4 స్పూన్లు.
సోడా ఉప్పు - చిటికెడు.
ఉప్పు - తగినంత.


తయారు చేసే విధానం :
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వ జల్లించి ఒకగిన్నెలో పోసి, నెయ్యి, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్ళతో చపాతీ పిండిలా కలపాలి. ఆ పిండిపైన తడి బట్ట వేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరవాత దాన్ని సమానమైన ఉండలు చేసి అంగుళంన్నర సైజులో పూరీల్లా వత్తాలి. [ఇంకా...]