Tuesday, October 14

వంటలు - కందులతో కచోరీలు

కావలసిన వస్తువులు:

పచ్చికంది గింజలు - ఒక కప్పు.
గోధుమపిండి - ఒక కప్పు.
మైదాపిండి - ఒక కప్పు.
బంగాళదుంప - ఒకటి.
పచ్చిమిరపకాయలు - నాలుగు.
కారంపొడి - అర టీ స్పూను.
కొత్తిమీర తరుగు - పావు కప్పు.
నెయ్యి లేక డాల్డా - ఒక టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :

ముందుగా గోధుమపిండి, మైదా పిండిలలో నెయ్యి లేక డాల్డా, తగినంత ఉప్పు వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. [ఇంకా... ]