Wednesday, October 29

భరతమాత బిడ్డలు - పొట్టి శ్రీరాములు

పేరు - పొట్టి శ్రీరాములు
తండ్రి పేరు - గురవయ్య
తల్లి పేరు - శ్రీమతి మహాలక్ష్మమ్మ
పుట్టిన తేది - 1901
పుట్టిన ప్రదేశం - మద్రాసు
చదివిన ప్రదేశం - నెల్లూరు
రచనలు - 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింపెస్స్ ఆఫ్ వర్డ్ హిస్టరీ'
స్వర్గస్తుడైన తేది - డిసెంబర్ 15
గొప్పదనం - నిరాహారదీక్ష చేసి మద్రాసు రాష్ట్రాం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసినారు.

ఒకప్పుడు మన ఆంధ్రాప్రాంతం మద్రాసులో అంతర్భాగంగా ఉండేది. తమిళ సోదరులు, మనం ఎంతో ఐకమత్యంగా, అన్యోన్యంగా ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా, భాషాపరంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి! మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మద్రాసు రాష్ట్రంలో జనాభా ఎక్కువైయింది. వైశాల్యం కూడా ఎక్కువే. అందుచేత ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగువారు కోరుకునేవారు. కానీ అందుకు పాలకులు అంగీకరించలేదు. అనేక ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. చివరికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. యుద్దాలతో సాధించలేని కార్యాన్ని శాంతియుత పోరాటంతో సాధించిన శ్రీరాములు చిరస్మరణీయులు. ఆయన గురించి తెలుసుకుందాం. [ఇంకా... ]