Wednesday, October 15

వ్రతములు - ధైర్యలక్ష్మి నోము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణస్త్రీకి అయిదుగురు తమ్ములుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళెడిది కాదు. ఆ విధముగా నలుగురు పెండ్లిండ్లు అయినవి అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడా యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెను. [ఇంకా... ]