Thursday, January 8

పిల్లల ఆటలు - కుంటుళ్ళు

ఎంతమంది ఆడవచ్చు : అయిదుగురు నుంచి ఎంతమందైనా ఆడవచ్చు.
ఏ వయస్సువారు : 12 సంవత్సరాలలోపు వారు.

ముందుగా పంటలు వేసుకున్నాక అందరూ పండిపోగా మిగిలిన వారు దొంగవుతారు. దొంగయిన బాలుడు/ బాలిక కుంటుతూ గెంతుతుంటే మిగతా వారు అతన్ని ఆటపట్టిస్తూంటారు. అతని వెనుకగా వెళ్ళి వీపుని తట్టి వంకాయ్, టెంకాయ్, ములకాయ్, దోసకాయ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ నన్నంటుకో అంటుంటారు. దొంగైన వారు కుంటుతూనే వారిని అంటుకోవాలి. కాలు క్రింద పెట్టకూడదు. [ఇంకా... ]