Wednesday, June 13

వంటలు - కరివేపాకు రైస్

కావలసిన వస్తువులు:
సన్నబియ్యం - అర కిలో.
నీళ్లు - ముప్పావు లీటరు.
నూనె - 1 కప్పు.
ఉప్పు - తగినంత.
వేయించిన కరివేపాకు - 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి).
పుట్నాల పొడి(వేయించినశనగపప్పుపొడి) - 1 కప్పు
చింతపండు పులుసు - అర కప్పు.
వేయించి కొట్టిన ధనియాల పొడి - 2 టీ స్పూన్లు.
వేరుశనగపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 6 (సన్నగా చీల్చాలి).
ఎండుమిర్చి - 6.
మినపప్పు - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
జీలకర్ర - 1 టీ స్పూను.
పసుపు - 1/4 టీ స్పూను.
ఇంగువ - 1/4 టీ స్పూను.


తయారు చేసే విధానం :
బియ్యం కడిగి, నీళ్లన్నీ వార్చేయాలి. వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత బియ్యం వేసి మూడు వంతులు ఉడికాక మంట తగ్గించాలి. [ఇంకా...]