Monday, December 8

పుణ్యక్షేత్రాలు - ఉడిపి

రజతపురమని పేరు 13వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ భగవానుని మందిరం ఉంది. ఇక్కడ మధ్వాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన బహు సుందర రూపమైన బాలకృష్ణ స్వామి విగ్రహము కలదు. స్వామి భక్తసులభుడై కనకదాసు అను భక్తుని కరుణించటానికి తూర్పు ముఖంగా ఉండే స్వామి పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కధ. స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో అక్కడ మండపం కట్టించి దానికి కనకదాస మండపం అని పేరు పెట్టారుట. స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు 8 మఠములు ఏర్పరిచారని అందులో ఉండే యతీశ్వరులే రెండు సంవత్సరాల కొకరుగా వంతుల వారీగా అర్చన చేయటానికి నియోగించబడినట్లుగా చెప్తారు. మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు. యాత్రికలు విశేషంగా పాల్గొంటారు. [ఇంకా... ]