Tuesday, December 16

వంటలు - మినపట్టు

కావలసిన వస్తువులు:
మినపప్పు - అర కేజి.
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో.
ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం:
దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. [ఇంకా... ]