Monday, December 22

భరతమాత బిడ్డలు - జగదీష్ చంద్రబోస్

పేరు : జగదీష్ చంద్రబోస్.
పుట్టిన తేది : 30-11-1858.
పుట్టిన ప్రదేశం : ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వున్న మైమన్ సింగ్‌లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : కలకత్తా , కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదివాడు.
చదువు : బి.యస్సీ, వృక్షశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు.
గొప్పదనం : మనుషుల్లాగే చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని, వాటికి హాని కలిగినప్పుడు అవి చింతిస్తాయని, రోదిస్తాయని ఆయన తెలుసుకున్నాడు.
స్వర్గస్థుడైన తేది : 23-11-1937.

మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్ జగదీశ్ చంద్రబోస్. ఈయన వాస్తవానికి భౌతిక, రసాయనిక శాస్త్రాలను చదువుకున్నారు. అయినప్పటికీ వృక్షశాస్త్రంలో మైలు రాయిలాంటి పరిశోధనను ఆవిష్కరింపజేశాడు. [ఇంకా... ]