Tuesday, July 17

పుణ్య క్షేత్రాలు - పుట్టపర్తి

మంత్రాలయం రోడ్డు స్టేషన్ నుండి రైలు ద్వారా ఆదోని మీదుగా గుంతకల్లు స్టేషనుతో అనంతపురం జిల్లా ప్రవేశించవచ్చు. అనంతపురం జిల్లాలోని ప్రతి వూరూ ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి కాలంలోని రతనాల కథలెన్నో చెప్తాయి. అటువంటి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి-శ్రీ భగవాన్ సత్యసాయి బాబాగారి ఆశ్రమం చిత్రావతీ నదీతటాన సత్యం, సుందరమై శివంగా నిత్యం భాసించే పుణ్యస్థలిగా సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా అంతర్జాతీయతను సంతరించుకున్న శ్రీ సత్యసాయి ఆశ్రమం ప్రశాంతి నిలయానికి ఆలయంగా ఉన్నది. [ ఇంకా... ]